ఇవి మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాదు, ఏపీ ప్రజల కోసం..రెండున్నరేళ్లలో నష్టపోయిన ప్రతి వ్యక్తి కోసం టీడీపీ గెలవాల్సిన యుద్ధం ఇది అని చంద్రబాబు అన్నారు. ఈ
తెలంగాణలో ఈనెల 30 వ తేదీన రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ చిత్తు చిత్తైంది. 95 శాతం కంటే ఎక్కువగా మున్సిపాలిటీలు, మొత్తం కార్పొరేషన్లకు వైసీపీ అవలీలగా కైవసం చేసుకుంది. ప్రతిపక్ష టీడీపీ…
ఏపీలో నిన్న మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చాలా తక్కువ పోలింగ్ నమోదైనట్టుగా టీడీపీ నేతలు చెప్తున్నారు. కాగా, పోలింగ్ ముగిసిన అనంతరం టీడీపీ
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టిడిపి రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ కోయదొర వేషంలో ప్రచారం నిర్వహించారు. వైసీపీ రాజకీయ అత్యాచారం చేస్తోందని వైసీపీ నేతల
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం బాధ్యతలను
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ . మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు కూడా గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో మార్చి 1న అఖిలపక్ష
ప్రస్తుతం ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల కు సంబంధించి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స
ఏపీ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి… తొలి విడత ఎన్నికలు ముగియడంతో.. రెండో విడతకు సిద్ధమవుతోంది ఎస్ఈసీ.. అయితే, పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు