బ్రేకింగ్ గత ఐదు రోజులుగా ఎగువ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుకుంటుంది. కాళేశ్వరం ఎత్తిపోతల
మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ కరోనా ఆస్పత్రిలోని
మహారాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. వర్జినిటీ టెస్టుల్లో ఫెలయ్యారని ఇద్దరు వధువులను పుట్టింటికి పంపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే… మహరాష్ట్రలోని కొల్లాపూర్కు చెందిన
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.28 కోట్లు దాటాయి కరోనా
మహారాష్ట్రలో మరోసారి కొవిడ్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు ఇక్కడే వెలుగు చూస్తున్నాయి. దీంతో మరోసారి లాక్డౌన్కు సిద్ధమవుతోంది మహారాష్ట్ర సర్కార్. లాక్డౌన్
మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం
దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందొ తెలిసిందే. అయితే అప్పుడప్పుడు ఇది బహిరంగ వేలం.. మాదిరి ప్రచారం కూడా అవుతుంది. అలాంటిదే తాజాగా, మహారాష్ట్ర సచివాలయంలోని