మన దేశంలో మళ్ళీ రోజువారీ కరోనా కేసులు లక్షకు చేరువవుతున్నాయి. అయితే ఇప్పటికే సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా ఎవరిని వదలకుండా అందర్నీ తన చెంత చేర్చుకుంటుంది. అయితే ఇప్పటికే అనేక
కట్టుకున్న భర్తను కనీస కనికరం లేకుండా చంపేసింది ఓ భార్య. ప్రియుడి మోజులో పడి తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను పక్కా ప్లాన్ తో ప్రియుడితో కలిసి చంపిన భార్య ఉదంతం
చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ కు మన దేశంలో వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే కరోనా మహమ్మారి అమెరికాతో సహా యూరప్ దేశాల్లో ఇంకా విజృంభిస్తూనే ఉన్నది.
భార్య, కొడుకుని చంపి పోలీసులకు లొంగిపోయాడు ఓ భర్త. అయితే వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం ఘన్ పూర్ అటవీ ప్రాంతంలో తల్లి కొడుకు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. వర్ని
ఓ భర్త తన భార్యను ఆన్లైన్ అమ్మకానికి పెట్టారు. గంటల చొప్పున పంపిస్తామని చెప్పి ఫోటోలు అప్లోడ్ చేశారు. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆందోళన చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో
ఓ ప్రబుద్ధుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దాంతో న్యాయం చేయాలంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఆ మహిళా మాట్లాడుతూ… మ్యాట్రిమోని ద్వారా వెంకట బాలకృష్ణ పవన్ కుమార్ అనే వ్యక్తి తో పరిచయం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కు చెందిన తోనేగర్ పర్వత్ సింగ్(36) తన భార్య గత నాలుగు సంత్సరాల నుండి కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురై క్రిమిసంహారక మందు
ఓ భార్య భర్త ఆనందం కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. భర్తను, అతడి ప్రియురాలితో వివాహానికి సహకరించింది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. భోపాల్లోని ఓ జంటకు
క్రికెట్ బెట్టింగ్ లో కొత్త పుంతలు తొక్కుతుంది. ఏకంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైనం వెలుగు చూసింది. పోలీసులకు దొరికిపోతాను అనే భయంతో గోవాలో ఉండి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు రాహుల్.