telugu navyamedia

cp sajjanar

సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ

navyamedia
సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బదిలీ అయ్యారు. మూడేళ్ల నుంచి సైబరాబాద్ సీపీగా పనిచేస్తున్న సజ్జనార్‌ను ఆర్టీసి ఎండీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ

మందుబాబులకు దిమ్మతిరిగే షాక్…

Vasishta Reddy
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ అయితే.. ఏకంగా కేంద్రమంత్రులనే రంగంలోకి

ఫేక్ పాస్ పోర్ట్ స్కాం పై సీపీ సజ్జనార్..

Vasishta Reddy
గత నెల బంగ్లాదేశ్ కి చెందిన ముగ్గురు ప్రయాణికులు నకిలీ పాస్ పోర్ట్ లు గుర్తించారు. అయితే వీరిని విచారణ చేస్తే , నకిలీ పత్రాలు ద్వారా పాస్

సోనూసూద్ కు సీపీ సజ్జనార్ సత్కారం…

Vasishta Reddy
కరోనా మహమ్మారి సమయంలో వాలెంటీర్లుగా పనిచేసిన వారిని ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ గచ్చిబౌలి సంధ్య కన్వెక్షన్ హాల్లో బుధవారం సత్కరించింది. ఈ సందర్భంగా సోనూసూద్‌ను

పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్

Vasishta Reddy
జాతీయ రహదారి భద్రత మాసోత్సవ సందర్బంగా నేడు ప్రత్యేక కార్యక్రమం జరుగింది. ఈ కార్యక్రమం సైబరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం కూడా

ఓఎల్‌ఎక్స్‌ మోసాలపై షార్ట్‌ఫిల్మ్‌

Vasishta Reddy
ఓఎల్ఎక్స్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ నటి, వ్యాక్యాత వర్షిణి మరియు కాలేజీ విద్యార్థిని సింధు సంగం కలిసి నటించిన షార్ట్ ఫిల్మ్ ను సైబరాబాద్

గ్రేటర్ లో న్యూఇయర్ వేడుకలపై నిషేధం : సీపీ సజ్జనార్

Vasishta Reddy
హైదరాబాద్  సైబరాబాద్ పరిధిలో న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్‌, అపార్ట్‌మెంట్స్‌, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన

ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై లీగల్ యాక్షన్ : సీపీ సజ్జనార్

Vasishta Reddy
దుబ్బాక గెలుపు తర్వాత తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ లో ఊపు వచ్చిన విషయం తెలిసిందే. ఇక గ్రేటర్ ఎన్నికల తర్వాత తెరాస కు బీజేపీ నే ప్రధాన

వాట్సప్ లో మెసేజ్ లు ఫార్వార్డ్ చేసే ముందు చెక్ చేసుకోవాలి

Vasishta Reddy
హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్బంగా జీహెచ్ఎంసీ, ఎన్నికల కమిషన్ తో సమన్వయంగా పని చేస్తున్నామని..పోలీసులు చెకింగ్ లలో కోటీ

సైబర్‌ నేరగాళ్లు ఉపయోగించే నంబర్లను గుర్తించిన పోలీసులు…

Vasishta Reddy
కరోనా లాక్‌డౌన్‌ సమయం నుంచి సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని నంబర్ల నుంచి

మిస్సింగ్ కేసుల పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాం : సైబరాబాద్ సిపి

Vasishta Reddy
మిస్సింగ్ కేసులు తెలంగాణలో పెరుగుతుండటంతో వాటిపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాం అని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. మా పరిధిలో నమోదవుతున్న కేసులన్ని వ్యక్తి గత మనస్పర్థల

రాజేంద్రనగర్ కిడ్నాప్ కేసు : వెలుగులోకి సంచలన నిజాలు

Vasishta Reddy
రాజేంద్రనగర్ డాక్టర్ హుస్సేన్ కేసులో సీపీ సజ్జనార్ సంచలన విషయాలను బయటపెట్టారు. హుస్సేన్ భార్యకు దగ్గరి బంధువు కిడ్నాపర్ ముస్తఫా అని..ఆస్ట్రేలియాలో ముస్తఫా ఆర్థికంగా పీకల్లోతు కూరుకుపోయాడన్నారు