ఏపీ పోలీసులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విధుల్లో ఉత్తమ పనితీరు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఊగధీ సందర్బంగా ఏపీ ప్రబుత్వం ఉగాది ప్రసకరాలు ప్రకటించింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని విజయసాయిరెడ్డి అన్నారు. ఎలాంటి పోరాటానికి
పోలవరంలో మరో చారిత్రాత్మక ఘట్టం పూర్తయింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు పూర్తయింది. 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా ఇంజనీరింగ్
పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.