ఏపీ పోలీసులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విధుల్లో ఉత్తమ పనితీరు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఊగధీ సందర్బంగా ఏపీ ప్రబుత్వం ఉగాది ప్రసకరాలు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2020, 2021 ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ సోమవారం విడుదల చేశారు. ఏపీ పోలీస్, ఫైర్ సర్వీసెస్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు పతకాలను ప్రకటించారు. సిఎం జగన్ చేతులకు మీదుగా ఈ పురస్కారాలను పోలీస్ లకు అందజేయనున్నారు. ఇందులో భాగంగానే ఈ ఉగాది పర్వదినం వేళ 583 మందికి పతకాలు ప్రకటించింది.
previous post
next post