telugu navyamedia

రాజకీయ

జగన్ ప్రజాసంకల్ప యాత్ర.. ఆఖరి రోజు… పైలాన్ అదుర్స్…

vimala p
వైసీపీ అధినేత సంకల్పించిన పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా బ్రహ్మాండమైన పైలాన్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 341 రోజులుగా సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

vimala p
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు మాత్రమే

వణికిస్తున్న.. చలి.. మళ్ళీ పెరిగిపోతుంది…తెలుగులో మరీను..

vimala p
గత వారంలో కాస్త చలి తీవ్రత తగ్గింది అనుకుంటుండగానే, మళ్ళీ తీవ్రంగా పెరిగిపోతుంది. సాధారణంగా చలి తీవ్రత సంక్రాంతి వరకు కొంతమేర ఎక్కువగానే ఉంటుంది. పండగ అనంతరం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ప్రకాశంలో పేపర్ మిల్..

vimala p
కొత్త రాష్ట్రంలో రాజధాని సొగసులు దిద్దుకుంటూ ఒకపక్క రూపొందుతుంటే, మరోపక్క అదే తరహాలో అభివృద్ధికి చిహ్నంగా అనేక పరిశ్రమలు కూడా రావటం జరుగుతుంది. ఇదే తరహాలో తాజాగా,

ఎన్నికల ముందు అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు: చంద్రబాబు

vimala p
అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. అయితే ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ

అమెరికాలో గాయపడిన సాయి కృష్ణ కి అండగా ఉంటాం: కేటీఆర్

vimala p
అమెరికాలో దుండగుల చేతిలో కాల్పుల సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న మహబూబాబాద్ కు చెందిన విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

అంతర్గత విభేదాలతో… పార్టీని వీడుతున్నా .. : ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

vimala p
సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైకాపాకు రాజీనామా చేశారు. ఆయన తదుపరి కార్యాచరణ త్వరలో చెపుతాను అన్నప్పటికీ ఇప్పటికే ఆయనకు తెదేపాలో బెర్త్

మా రాష్ట్రంలో బందులు.. ఉండవు.. అదంతే.. : మమతా

vimala p
నేడు, రేపు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మె ప్రభావం తన రాష్ట్రంపై ఉండదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు: సాధినేని యామిని

vimala p
సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ ను తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ

తెలంగాణ ఖ్యాతిని పెంచేలా.. కైట్, స్వీట్ ఫెస్టివల్…

vimala p
సంక్రాంతికి పతంగులు ఎగురవేయడం పరిపాటే. అయితే అదికాస్తా కార్పొరేట్ అయిపోయిందేమో, కైట్ ఫెస్టివల్ అంటూ తెలుగింట జరుపుతున్నారు. దీనితోపాటుగా ఎక్కడెక్కడి సాంప్రదాయ స్వీట్ లను అందుబాటులోకి తెస్తూ..

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లులో సవరణలు కోరండి..ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశం

vimala p
అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఈబీసీ రిజర్వేషన్ల

క్యూ-నెట్ పేరుతో… 3వేల కోట్ల కుచ్చు టోపీ… 15మంది అదుపులో…

vimala p
మల్టీలెవల్ మార్కెటింగ్ ద్వారా నష్టపోతున్న వారు ఎందరో ఉన్నారు. దీనిపై ఎప్పుడు ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాకూడా, ఆయా వ్యక్తులు చెప్పే మాయమాటలకు చలించి పోయి, ఎంతో