వైసీపీ అధినేత సంకల్పించిన పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా బ్రహ్మాండమైన పైలాన్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 341 రోజులుగా సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించే ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు మాత్రమే
గత వారంలో కాస్త చలి తీవ్రత తగ్గింది అనుకుంటుండగానే, మళ్ళీ తీవ్రంగా పెరిగిపోతుంది. సాధారణంగా చలి తీవ్రత సంక్రాంతి వరకు కొంతమేర ఎక్కువగానే ఉంటుంది. పండగ అనంతరం
కొత్త రాష్ట్రంలో రాజధాని సొగసులు దిద్దుకుంటూ ఒకపక్క రూపొందుతుంటే, మరోపక్క అదే తరహాలో అభివృద్ధికి చిహ్నంగా అనేక పరిశ్రమలు కూడా రావటం జరుగుతుంది. ఇదే తరహాలో తాజాగా,
అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. అయితే ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ
అమెరికాలో దుండగుల చేతిలో కాల్పుల సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న మహబూబాబాద్ కు చెందిన విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైకాపాకు రాజీనామా చేశారు. ఆయన తదుపరి కార్యాచరణ త్వరలో చెపుతాను అన్నప్పటికీ ఇప్పటికే ఆయనకు తెదేపాలో బెర్త్
సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మ ను తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ
సంక్రాంతికి పతంగులు ఎగురవేయడం పరిపాటే. అయితే అదికాస్తా కార్పొరేట్ అయిపోయిందేమో, కైట్ ఫెస్టివల్ అంటూ తెలుగింట జరుపుతున్నారు. దీనితోపాటుగా ఎక్కడెక్కడి సాంప్రదాయ స్వీట్ లను అందుబాటులోకి తెస్తూ..
అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఈబీసీ రిజర్వేషన్ల
మల్టీలెవల్ మార్కెటింగ్ ద్వారా నష్టపోతున్న వారు ఎందరో ఉన్నారు. దీనిపై ఎప్పుడు ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాకూడా, ఆయా వ్యక్తులు చెప్పే మాయమాటలకు చలించి పోయి, ఎంతో