ఫ్లోరిడాలోని లేక్ వర్త్ బీచ్లో ఉండే ఓ వ్యక్తి చిలుకను పెంచుకుంటున్నాడు. దాని పేరు రాంబో. అది అప్పుడప్పుడు అచ్చం మనుషుల గొంతుతో అరుస్తుండేది. డిసెంబర్ 29న
ఢిల్లీలోని జేఎన్ యూ క్యాంపస్ లో గత అర్ధరాత్రి విద్యార్థులు, ప్రొఫెసర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఈ ఉదయం స్వామి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి
తిరుమల ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. శ్రీవారి ఆలయంలో సోమవారం వేకువజామున వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమై మంగళవారం అర్ధరాత్రి ఏకాంతసేవ వరకు(48
తాజాగా అమెరికా-ఇరాన్ మధ్య వేడి యుద్ధ మేఘాలను తలపిస్తుండటంతో.. మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో ఆల్టైమ్ హై రూ.40,000 దాటిన పసిడి ఆ
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ముక్కోటి శోభతో అలరారుతోంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామచంద్రస్వామివారు శ్రీకృష్ణ అవతారంలో కనిపించారు. భక్తులకు దర్శనమిచ్చారు. ఆ రూపాన్ని చూసి…
మేషం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. వృషభం :
సంక్రాంతి పండుగ వస్తూనే గుర్తుకు వచ్చేది కోడి పందేలు. ముందు సరదాగా ప్రారంభమైనప్పటికీ.. రానురాను వ్యసనంగా మారిన ఈ కోడి పందేలను ఆపాలని ఒక వర్గం, సంప్రదాయం
తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండల కేంద్రానికి చెందిన చిక్కాల సోమానాయుడు భార్య సావిత్రి అనే మహిళ అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో, అలాగే పోలీస్
ఏకాదశిని పురస్కరించుకుని చింతామణి రురల్ లో ఎన్.ఆర్.లే అవుట్లో బ్రహ్మచైతన్య శ్రీరామమందిరంలో వైకుంఠద్వార దర్శనం ఏర్పాటు చేయనున్నట్టు మందిరం అధ్యక్షుడు జి.హెచ్.వెంకటేశమూర్తి తెలిపారు. సోమవారం వేకువజామున 5.30గం