telugu navyamedia

క్రైమ్ వార్తలు

టీఎస్‌ ఐసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

vimala p
తెలంగాణ ఐసెట్‌-2020 పరీక్షల షెడ్యూల్‌ను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను

నిర్భయ దోషులకు ఈసారి శిక్ష అమలు ఖాయం!

vimala p
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 20న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు మరోసారి డెత్‌ వారెంట్లు జారీ చేసింది.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు దుర్మరణం

vimala p
పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగన్నాథపురం వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు

బ్రెజిల్‌లో ప‌డ‌వ బోల్తా.. 18 మంది మృతి

vimala p
బ్రెజిల్‌లోని అమెజాన్ న‌దిలో ప్రమాదవశాత్తూ ప‌డ‌వ బోల్తా ప‌డింది. ఈ ఘటనలో సుమారు 18 మంది మ‌ర‌ణించారు. 70 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఫెర్రీ.. అమెజాన్‌కు చెందిన

స్టీల్‌ప్లాంట్‌లో తెగిన క్రేన్‌..ఇద్దరు కార్మికులు మృతి

vimala p
మెదక్‌ జిల్లాలో మహాలక్ష్మి స్టీల్‌ప్లాంట్‌లో రాత్రి ప్రమాదం సంభవించింది. బాయిలర్‌ క్రేన్‌ తెగిపోయిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సుమన్ (25), కార్మికుడు మహేశ్ ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

దోషులను ఇంకెప్పుడు ఉరితీస్తారు: ప్రశ్నించిన నిర్భయ తల్లి

vimala p
నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మరోసారి స్టే ఇచ్చింది. క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లతో జాప్యం చేస్తున్నారు. నిర్భయ దోషులు ఉరి అమలును

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబం ఆత్మహత్య

vimala p
హైదరాబాద్‌నగరంలో ని హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నలుగురు ఒకేసారి పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నానికి

హైదరాబాద్‌లో సిగరెట్లు చోరీ చేసిన మహిళ

vimala p
హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో మూసివున్న పాన్‌షాప్ నుంచి రూ.70 వేల విలువైన సిగరెట్లను ఓ మహిళా దొంగలించింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్మన్‌ఘాట్‌లోని మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో

వట్టిచెరుకూరు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి: హోం మంత్రి సుచరిత

vimala p
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తుఫాన్

ఆయిల్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

vimala p
తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై సమీపంలోని మాధవరంలో ఆయిల్‌ తయారీ కేంద్రంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనలో పెద్ద ఎత్తున

పుల్వామా ఉగ్ర‌దాడి..పేలుడుప‌దార్ధాలు పాక్‌లో ఖ‌రీదు!

vimala p
జమ్మూ కశ్మీర్‌లో సైనిక ఆర్మీ జవానులే లక్ష్యంగా ఉగ్రవాదులు పుల్వామాలో దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటన గతేడాది చోటుచేసుకుంది. అయితే ఆ దాడికి

బస్సును ఢీకొన్న రైలు.. 20 మంది దుర్మరణం

vimala p
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు