తెలంగాణ ఐసెట్-2020 పరీక్షల షెడ్యూల్ను కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను
పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగన్నాథపురం వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు
బ్రెజిల్లోని అమెజాన్ నదిలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 18 మంది మరణించారు. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ.. అమెజాన్కు చెందిన
మెదక్ జిల్లాలో మహాలక్ష్మి స్టీల్ప్లాంట్లో రాత్రి ప్రమాదం సంభవించింది. బాయిలర్ క్రేన్ తెగిపోయిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సుమన్ (25), కార్మికుడు మహేశ్ ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మరోసారి స్టే ఇచ్చింది. క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లతో జాప్యం చేస్తున్నారు. నిర్భయ దోషులు ఉరి అమలును
హైదరాబాద్నగరంలో ని హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నలుగురు ఒకేసారి పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నానికి
హైదరాబాద్లోని కర్మన్ఘాట్లో మూసివున్న పాన్షాప్ నుంచి రూ.70 వేల విలువైన సిగరెట్లను ఓ మహిళా దొంగలించింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్మన్ఘాట్లోని మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తుఫాన్
తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై సమీపంలోని మాధవరంలో ఆయిల్ తయారీ కేంద్రంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనలో పెద్ద ఎత్తున
జమ్మూ కశ్మీర్లో సైనిక ఆర్మీ జవానులే లక్ష్యంగా ఉగ్రవాదులు పుల్వామాలో దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటన గతేడాది చోటుచేసుకుంది. అయితే ఆ దాడికి
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు