telugu navyamedia

క్రైమ్ వార్తలు

కాల్పుల్లో గాయపడిన జర్నలిస్టు మృతి

vimala p
ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో సోమవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు ఈ ఉదయం మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న విక్రమ్ జోషి

జర్నలిస్టు కాల్చివేత… ఐదుగురి అరెస్టు

vimala p
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో కొందరు దుండగులు జర్నలిస్టును కాల్చిచంపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ కళానిధి నైత్వాని మంగళవారం తెలిపారు.

ఆకతాయిల వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య

vimala p
ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ బాలిక (16) ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పీలేరులో జరిగింది. పట్టణంలోని బండ్లవంకలో నివాసముంటున్న సంపూర్ణమ్మ భర్త మృతి చెందడంతో

జర్నలిస్టుపై కాల్పులు..పరిస్థితి విషమం!

vimala p
విక్రమ్ జోషి అనే జర్నలిస్టుపై సోమవారం రాత్రి ఢిల్లీ సమీపంలో కాల్పులు జరిగాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘజియాబాద్‌లోని విజయ్‌నగర్‌ ప్రాంతంలో

పంజాగుట్టలో భార్యాభర్తల ఆత్మహత్య

vimala p
హైద్రాబాద్ నగరంలో దారుణం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బియెస్‌ మక్త హరీ గేట్‌లో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మృతి చెందిన తర్వాత.. భర్త

రాజీవ్‌ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

vimala p
దివంగత భారత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషి నళిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత 29 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి నళిని శ్రీహరన్ వేలూరు

కళ్లు చెమర్చిన కరోనా కన్నీటి దృశ్యం

vimala p
కరోనాతో శ్వాస ఆడక కళ్లెదుటే భర్త గిలగిలా గుంజుకుంటూ ప్రాణం విడవడంతో ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కనీసం ఒక్కసారైనా భర్తను చేతుల్లోకి

బాలిక హత్యాచార ఘటనలో కీలక మలుపు

vimala p
పశ్చిమబెంగాల్ లో సంచలనం సృష్టించిన బాలిక హత్యాచారం సంఘటన కీలక మలుపు తిరిగింది. పోస్టుమార్టం నివేదికలో అసలు బాలిక అత్యాచారానికి గురవలేదని వైద్యులు నిర్ధారించారు. ఉత్తర దీనజ్

పదో తరగతి వరకు చదివి వైద్యం.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్టు

vimala p
పదో తరగతి వరకు చదివి వైద్యం చేస్తున్నా ఓ నకిలీ డాక్టర్ గుట్టు బయటపడింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని

లో వోల్టేజీ సమస్యతో ఇబ్బందులు .. విద్యుత్తు అధికారుల నిర్భంధం!

vimala p
 వోల్టేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్థులు సమస్య పరిష్కారం కోసం ఒక్కటయ్యారు. గ్రామంలో బిల్లుల వసూల కోసం వచ్చిన విద్యుత్తు సిబ్బందిని పట్టుకుని కట్టేసిన గ్రామస్థులు ఒక్కొక్కరినీ

వివేకా హత్యకేసు దర్యాప్తుకు సీబీఐ శ్రీకారం

vimala p
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్, రాష్ట్ర పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరిపినా హంతకులెవరన్నది తెలియరాలేదు. ఈ

రోడ్డు రోలర్ తో మద్యం సీసాల ధ్వంసం

vimala p
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు