ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్లో సోమవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు ఈ ఉదయం మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న విక్రమ్ జోషి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో కొందరు దుండగులు జర్నలిస్టును కాల్చిచంపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ కళానిధి నైత్వాని మంగళవారం తెలిపారు.
ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ బాలిక (16) ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పీలేరులో జరిగింది. పట్టణంలోని బండ్లవంకలో నివాసముంటున్న సంపూర్ణమ్మ భర్త మృతి చెందడంతో
విక్రమ్ జోషి అనే జర్నలిస్టుపై సోమవారం రాత్రి ఢిల్లీ సమీపంలో కాల్పులు జరిగాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘజియాబాద్లోని విజయ్నగర్ ప్రాంతంలో
హైద్రాబాద్ నగరంలో దారుణం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బియెస్ మక్త హరీ గేట్లో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మృతి చెందిన తర్వాత.. భర్త
దివంగత భారత ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసు దోషి నళిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత 29 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి నళిని శ్రీహరన్ వేలూరు
కరోనాతో శ్వాస ఆడక కళ్లెదుటే భర్త గిలగిలా గుంజుకుంటూ ప్రాణం విడవడంతో ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కనీసం ఒక్కసారైనా భర్తను చేతుల్లోకి
పశ్చిమబెంగాల్ లో సంచలనం సృష్టించిన బాలిక హత్యాచారం సంఘటన కీలక మలుపు తిరిగింది. పోస్టుమార్టం నివేదికలో అసలు బాలిక అత్యాచారానికి గురవలేదని వైద్యులు నిర్ధారించారు. ఉత్తర దీనజ్
పదో తరగతి వరకు చదివి వైద్యం చేస్తున్నా ఓ నకిలీ డాక్టర్ గుట్టు బయటపడింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్లోని
వోల్టేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్థులు సమస్య పరిష్కారం కోసం ఒక్కటయ్యారు. గ్రామంలో బిల్లుల వసూల కోసం వచ్చిన విద్యుత్తు సిబ్బందిని పట్టుకుని కట్టేసిన గ్రామస్థులు ఒక్కొక్కరినీ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్, రాష్ట్ర పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరిపినా హంతకులెవరన్నది తెలియరాలేదు. ఈ
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు