జర్నలిస్టు కాల్చివేత… ఐదుగురి అరెస్టుvimala pJuly 21, 2020 by vimala pJuly 21, 20200640 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో కొందరు దుండగులు జర్నలిస్టును కాల్చిచంపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ కళానిధి నైత్వాని మంగళవారం తెలిపారు. Read more