జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జాతర వెళదామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి-కట్లకుంట మధ్యగల ఎస్సారెస్పీ కేనాల్ లోకి కారు దూసుకెళ్లింది.
ఘట్కేసర్ లైంగికదాడి కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు సీపి మహేశ్ భగవత్. ఘట్కేసర్కు చెందిన బీటెక్ విద్యార్థిని ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే..
ఫార్మసీ విద్యార్థిని కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, రేప్, బెదిరింపులు, నిర్భయ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల
మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం
హైదరాబాద్ శివారు శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై గత మూడు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వేణు