కరోనా పేషంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ కచ్చితంగా పని చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ పేషెంట్పై ప్రయోగాత్మకంగా
గురక పెడుతున్నారంటే ప్రశాంతంగా పడుకుంటున్నారనే అపోహ ఉండేది. కానీ అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానం గురకకు సంబంధించి ఎన్నో వాస్తవాలను కళ్ళ ముందు ఉంచుతోంది, గురక వల్ల
వేసవి కాలంలో ముఖ్యంగా రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ మాటిమాటికీ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ స్టేజ్కి వెళ్లిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు వడ దెబ్బ తగిలి
కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషులు అధికంగా మరణిస్తున్నారు. ఈ వ్యత్యాసానికి జన్యుపరమైన కారణాలు ఉన్నాయంటున్నారు కెనడాకు చెందిన ఫిజీషియన్ డాక్టర్ షరోన్ మోలెమ్.
మీరు తయారుచేసుకునే ఆహారం, వంటల్లో లవంగాన్ని మిస్సవకుండా చేర్చేయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లలో ఉండే విటమిన్ C, K, ఫైబర్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్స్ వంటివి లవంగంలోనూ ఉంటాయి.
కరోనాను నయం చేసేందుకు ఎబోలా డ్రగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎబోలా
అతడి పేరు డౌరీజియే. చైనాలోని హైయాన్లో నివసిస్తున్నాడు. 1994లో దుండగులు అతడిపై దాడి చేశారు. అతడి తలలోకి కత్తిని దించారు. దీంతో డౌరిజియే స్పృహతప్పి పడిపోయాడు. తీవ్ర