telugu navyamedia

సామాజిక

మాస్కుల కంపెనీపై కరోనా పంజా..70 మందికి సోకిన వైరస్

vimala p
దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు మాస్కుల కంపెనీలు పెద్దమొత్తంలో మాస్కులను తయారు చేస్తున్నాయి.

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం.. నిన్న ఒక్కరోజే 920 కేసులు!

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 920 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల

జీహెచ్ఎంసీ బ్రాంచ్ క్యాషియర్ కు కరోనా పాజిటివ్

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కరోనా విజృంభిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో

బీహార్ లో గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు 36 మంది మృతి

vimala p
బీహార్ లో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులకు పిడుగులు పడడంతో 36 మంది మృత్యువాత పడ్డారు. గత 24

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. మరో 477 పాజిటివ్‌ కేసులు

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 19,085 నమూనాలను పరీక్షించగా మరో 477 మందికి కరోనా

గాల్వన్ ఘర్షణల్లో 21కి చేరిన మృతుల సంఖ్య

vimala p
గాల్వన్ లోయలో ఇటీవల భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించినట్టు సైన్యం పేర్కొంది. తాజాగా సచిన్ విక్రమ్ మోరే

నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాల సీజ్‌!

vimala p
లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు ప్రారంభించిన శ్రీచైతన్య పాఠశాలను బుధవారం విద్యాధికారి సీజ్‌ చేశారు.  అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో

ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న పేద దేశాలు!

vimala p
కరోనా వైరస్ కారణంగా మెడికల్ ఆక్సిజన్ కొరత ప్రపంచ దేశాలను విపరీతంగా వేధిస్తోందని ఓ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా పేద దేశాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది.

తెలంగాణ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ రాజీనామా!

vimala p
డీజీపీగా పదోన్నతి రాలేదన్న మనస్తాపంతో తెలంగాణ పోలీస్ అకాడమీ సంచాలకులు వీకే సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున పదవీ

పెట్రోలును దాటేసిన డీజిల్ ధర!

vimala p
వరుసగా 19వ రోజూకూడా చమురు సంస్థలు ధరలు పెంచాయి. ప్రతి రోజు పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుయతున్నారు. వాహనాలను రోడ్డుపైకి తీసుకురావడానికి జంకుతున్నారు. డీజిల్‌పై

ఎస్‌బీఐలో పరీక్షలు లేకుండానే పోస్టుల భర్తీ!

vimala p
నిరుద్యోగులకు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుభవార్త చెప్పింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే 444 స్పెషలిస్టు ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు

కరోనా పేరుతో ఈమెయిల్స్… కేంద్రం హెచ్చరిక

vimala p
కరోనా పేరుతో వస్తున్న మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది కేంద్రం. కరోనా పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారంటూ ఈ-మెయిల్ వస్తే అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ అనుబంధ ఇండియన్