దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు మాస్కుల కంపెనీలు పెద్దమొత్తంలో మాస్కులను తయారు చేస్తున్నాయి.
తెలంగాణలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 920 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల
తెలంగాణలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కరోనా విజృంభిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో
బీహార్ లో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులకు పిడుగులు పడడంతో 36 మంది మృత్యువాత పడ్డారు. గత 24
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 19,085 నమూనాలను పరీక్షించగా మరో 477 మందికి కరోనా
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు ప్రారంభించిన శ్రీచైతన్య పాఠశాలను బుధవారం విద్యాధికారి సీజ్ చేశారు. అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో
వరుసగా 19వ రోజూకూడా చమురు సంస్థలు ధరలు పెంచాయి. ప్రతి రోజు పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుయతున్నారు. వాహనాలను రోడ్డుపైకి తీసుకురావడానికి జంకుతున్నారు. డీజిల్పై
నిరుద్యోగులకు స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుభవార్త చెప్పింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే 444 స్పెషలిస్టు ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు
కరోనా పేరుతో వస్తున్న మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది కేంద్రం. కరోనా పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారంటూ ఈ-మెయిల్ వస్తే అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ అనుబంధ ఇండియన్