తెలంగాణలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కరోనా విజృంభిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేడు, రేపు ఆ బ్యాంకులు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 60
మహిళల్లో ఆనందం నిపేందుకే రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు జరగనుందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్షరాస్యతలో దేశంలోనే ఏపీ
ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం విభజించింది. ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ
తెలంగాణ రాష్ట్రంలో స్కిల్డెవలప్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్నారు. స్వయం ఉపాధి పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు కంప్యూటర్ శిక్షణను అందించేందుకు పేస్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో