telugu navyamedia

ఆంధ్ర వార్తలు

నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: చంద్రబాబు

vimala p
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు

vimala p
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తెల్ల కార్డుదారులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్లపాటు చెల్లుబాటు

కరోనా కేంద్రం నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

vimala p
జైల్లో కరోనా సోకిన ఖైదీలను చికిత్స అందించేందుకు సమీపంలోని కరోనా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్‌ఆర్ కరోనా కేంద్రం నుంచి ఇద్దరు

ఏపీలో 80 వేలు దాటిన కరోనా కేసులు

vimala p
ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 8,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో

కరోనా చికిత్స కోసం అదనంగా రూ.1000 కోట్లు: సీఎం జగన్

vimala p
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన

కరోనా కేసులను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోంది: పవన్

vimala p
ఏపీలో కరోనా విజృంభిస్తున్ననేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులను

ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దు.. వైసీపీకి రఘురామకృష్ణరాజు హితవు

vimala p
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన అనంతరం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర

విజయవాడలో లాక్‌డౌన్ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్!

vimala p
కృష్ణా జిల్లాలో కరోనా విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వారం రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్

రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు?: సోమిరెడ్డి

vimala p
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని  ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై

నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించండి: రఘురామకృష్ణరాజు

vimala p
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వ్యహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారంలోగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ

నిమ్మగడ్డ వ్య్వహారంలో ఏపీ సర్కార్ కు సుప్రీం షాక్ !

vimala p
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని వైసీపీ

కర్నూలులో కరోనా కన్నెర్ర .. కొత్తగా 904 మందికి పాజిటివ్!

vimala p
కర్నూలులో కరోనా వైరస్ కన్నెర్రజేయడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలుత పట్టణాలకే పరిమితమైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలకు కూడా పాకుతోంది. తాజాగా