telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

అధికారులకు విందు.. ఉల్లాసంగా పాల్గొన్న ఏపీసీఎం..

apcm party to officers

ఏపీ సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే.. ఈ సమావేశంలో జగన్ నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా సాగిన ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం విజయవాడలోని బెరం పార్కులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేశారు.

ఈ విందులో సీఎం జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు. రాష్ట్ర యంత్రాంగంలో భాగంగా ఉన్న ఆ అధికార గణంతో జగన్ ఉల్లాసంగా గడిపారు. విందు అనంతరం జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు.

Related posts