పోలింగ్ నేపథ్యంలో ఏపీలో వివిధ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యం, డబ్బులను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ లో 20 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్లకు డబ్బును పంపిణీ చేస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో పలువురు వైసీపీ డివిజన్ కమిటీ అధ్యక్షులు కూడా ఉన్నారు.


జగన్ పాదయాత్రల్లో అరెస్టులు జరిగాయా?: అశోక్ గజపతిరాజు