telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల సమాచారం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఉచిత దర్శనం కోసం 27 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.

సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.

రూ. 300  శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది.

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది.

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,222.

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,882 .

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు.

Related posts