telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల సమాచారం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .

ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు.

ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20 గంటల సమయం పడుతుంది.

రూ. 300 శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,032.

27,372 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.10 కోట్లు.

Related posts