తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .
టోకెన్లు లేని ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండుగా వేచి ఉన్న భక్తులు .
ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20 గంటల సమయం పడుతుంది.
రూ.300 శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,225.
31,106 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.63 కోట్లు .

