వేంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, NDDB నివేదిక ఆధారంగానే మాట్లాడాను..
కల్తీ నెయ్యి వ్యవహారంపై వాస్తవాలు వెలికితీయాలని సిట్ (SIT) ఏర్పాటు చేసింది కూడా నేనే.
స్వామి వారి పట్ల మహా పాపం చేసి, తప్పును కప్పిపుచ్చుకోవడానికి తనపైనే ఎదురుదాడి చేయడం దుర్మార్గం.
అపరాధం చేసిన వారే తిరిగి తనను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది.
నా కులదైవాన్ని బజారుకు ఈడ్చాలని చూస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చంద్రబాబు అన్నారు.


అత్తింటివారిపై లాలూ కోడలు సంచలన వ్యాఖ్యలు