telugu navyamedia

ycp

అందుకే జగన్ వద్దకు సినీ నటులు క్యూ కడుతున్నారు: చంద్రబాబు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ బెదిరింపుల వల్లే వైఎస్ జగన్‌ దగ్గరకు సినీనటులు క్యూ కడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీలో చేరకుంటే వారి ఆస్తులను ఆక్రమిస్తామని

ఎన్నికల ప్రచారంలో కొత్త పంథా… వైసీపీ మైండ్ గేమ్!

ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు సంబంధించిన  దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో జగన్ తప్పుమీద

టైమ్స్ నౌ పొలిటికల్ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిన YCP,TRS~జాతీయ మీడియా సంచలనం

భారతీయ జనతా పార్టీతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహస్య అవగాహనకు వచ్చిందని… జాతీయ న్యూస్ చానల్ టైమ్స్ నౌ.. ఓ స్టింగ్ ఆపరేషన్ ను ప్రసారం చేసింది.

శివాజీతో చంద్రబాబు వాజమ్మ ప్రకటనలు: వైసీపీ

సినిమా ఆఫర్లు లేని శివాజీతో చంద్రబాబు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా

వైసీపీ గూటికి దాడి వీరభద్రరావు

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బాలయ్య పై వైసీపీ గురి… బరిలోకి మాజీ పోలీసు అధికారి

ఎన్నికల నోటిఫికేషన త్వరలో వెలువడనున్న  తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించారు. జిల్లాలవారిగా సమీక్షలు నిర్వహించి బ‌ల‌మైన అభ్యర్థులను బ‌రిలో

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే  మోదుగుల!

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన త్వరలో వెలువడనున్న  తరుణంలో వైసీపీలో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. తాజాగా టీడీపీ నేత, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో

వైసీపీలోకి ఎంఎంఆర్‌ గ్రూప్‌ సీఎండీ మన్నెం

ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నెం మధుసూదన రావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత  జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ

వైసీపీ నేతలు దొంగలను పంపారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:  పరిటాల సునీత

ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు వైసీపీ నేతలు దొంగలను ఊర్లలోకి పంపారని ఏపీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు

టీడీపీకి షాక్..తిరిగి వైసీపీలోకి ముఖ్యనేత?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడగా.. తాజాగా మరో

ఏపీలో వైసీపీనే గెలుస్తుంది.. కేటీఆర్ సర్వే..

vimala p
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించనుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు చేతకానితనం వల్లే టీడీపీ ఏపీలో

రాజకీయ లబ్ది కోసమే వైసీపీ తప్పుడు సర్వేలు: చంద్రబాబు

రాజకీయ లబ్ది కోసమే వైసీపీ తప్పుడు సర్వేలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇతరులు సర్వే చేస్తే వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ సర్వేలంటే