తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపుల వల్లే వైఎస్ జగన్ దగ్గరకు సినీనటులు క్యూ కడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీలో చేరకుంటే వారి ఆస్తులను ఆక్రమిస్తామని
ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్ష నాయకుడు జగన్కు సంబంధించిన దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో జగన్ తప్పుమీద
సినిమా ఆఫర్లు లేని శివాజీతో చంద్రబాబు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎన్నికల నోటిఫికేషన త్వరలో వెలువడనున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించారు. జిల్లాలవారిగా సమీక్షలు నిర్వహించి బలమైన అభ్యర్థులను బరిలో
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన త్వరలో వెలువడనున్న తరుణంలో వైసీపీలో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. తాజాగా టీడీపీ నేత, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో
ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నెం మధుసూదన రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ
ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు వైసీపీ నేతలు దొంగలను ఊర్లలోకి పంపారని ఏపీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడగా.. తాజాగా మరో
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించనుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు చేతకానితనం వల్లే టీడీపీ ఏపీలో
రాజకీయ లబ్ది కోసమే వైసీపీ తప్పుడు సర్వేలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇతరులు సర్వే చేస్తే వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ సర్వేలంటే