తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి సెటైర్లు వేశారు. “తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందనే సామెత చంద్రబాబుకి చక్కగా సరిపోతుంది.
ఏపీని భారీ వర్షాలు కుదిపేసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో..నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం, పేరకలపాడు గ్రామంలో ముంపుకు గురైన పంటపొలాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై
జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం చేసేది గోరంత, చెప్పేది కొండంతని…ప్రకటనల బడ్జెట్లో 50 నుంచి 60శాతం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తనదైన స్టైల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే
BJYM రాష్ట్ర అధ్యక్షులు కె.సురేంద్ర మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిజెపి బలోపేతం అయితేనే ఎపి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని…గతంలో టిడిపి, ఇప్పుడు వైసిపి అధికారంలో
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం గురించి చెప్పనక్కర్లేదు. ఇక వైసీపీ ఏపీ విజయసాయిరెడ్డి టీడీపీన టార్గెట్ చేసుకొని
నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. అదృష్టవశాత్తు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కి తృటిలో తప్పిన ప్రమాదం