telugu navyamedia

ycp

భ్రమల్లోంచి బాబు బయటకు రాడు…భ్రష్టుపట్టించే వరకు వదలడు..

Vasishta Reddy
తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి సెటైర్లు వేశారు. “తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందనే సామెత చంద్రబాబుకి చక్కగా సరిపోతుంది.

ఏపీ ప్రభుత్వానికి ఎప్పుడూ చంద్రబాబు ఇల్లు ముంచాలనే తపనే..

Vasishta Reddy
ఏపీని భారీ వర్షాలు కుదిపేసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో..నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం, పేరకలపాడు గ్రామంలో ముంపుకు గురైన పంటపొలాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల

బీసీలను ఎదగకుండా చేసిన ఘనత చంద్రబాబుదే : విజయసాయిరెడ్డి

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా..  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై

త్వరలో జగన్ జైలుకు వెళ్తాడు కాబట్టే ఆలా చేస్తున్నారు..

Vasishta Reddy
జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం చేసేది గోరంత, చెప్పేది కొండంతని…ప్రకటనల బడ్జెట్లో 50 నుంచి 60శాతం

సీఎం జగన్ కు సవాల్ విసిరిన రఘురామకృష్ణంరాజు..

Vasishta Reddy
సీఎం జగన్ పై మరోసారి ఫైర్ అయ్యారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు రఘురామకృష్ణంరాజు. సబ్ ఆర్డినేట్ ఆఫ్ లెజిస్లేషన్ చైర్మన్

జగన్ పాలనలో రైతులు చాలామంది చనిపోయారు : నారా లోకేష్

Vasishta Reddy
రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు అని నారా లోకేష్ అన్నారు. పాదయాత్రలో తమది రైతు రాజ్యం అని చెప్పిన జగన్ ఇపుడు రైతు లేని రాజ్యం

వైసీపీ ఎంపీ‌పై ఇనుప రాడ్డుతో దాడికి యత్నం…

Vasishta Reddy
బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నం చేసాడు. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన గన్ మెన్లు

బాబు ఆ ఎజెండాతో తుపాకీ పట్టుకు తిరుగుతున్నాడు : విజయసాయిరెడ్డి

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు‌ పై తనదైన స్టైల్

చంద్రబాబు కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి : విజయసాయిరెడ్డి

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తూనే

నక్కకు మూడే కాళ్లు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

Vasishta Reddy
BJYM రాష్ట్ర అధ్యక్షులు కె.సురేంద్ర మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిజెపి బలోపేతం అయితేనే ఎపి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని…గతంలో టిడిపి, ఇప్పుడు వైసిపి అధికారంలో

బాబుపై మరో విజయసాయిరెడ్డి ట్వీట్.. వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు అంటూ

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం గురించి చెప్పనక్కర్లేదు. ఇక వైసీపీ ఏపీ విజయసాయిరెడ్డి టీడీపీన టార్గెట్ చేసుకొని

వైసీపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం…తృటిలో తప్పిన ప్రమాదం

Vasishta Reddy
నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. అదృష్టవశాత్తు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కి తృటిలో తప్పిన ప్రమాదం