telugu navyamedia

warangal

వరంగల్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..5 సమీకృత మార్కెట్లు

Vasishta Reddy
వరంగల్ మహా నగరంలో 5 సమీకృత మార్కెట్లు చేయనున్నట్లు మంత్రి దయాకర్ రావు అన్నారు. గజ్వేల్ తరహాలో  మోడల్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు…కనీసం 5 ఎకరాల్లో ఒక్కో మార్కెట్

ఎమ్మెల్యేలే పదవులను అమ్ముకుంటున్నారు….కడియం శ్రీహరి సంచలనం వ్యాఖ్యలు

Vasishta Reddy
సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డ టీఆర్‌ఎస్‌.. మొదటి నుంచి అనేక ఆటుపోటులను ఎదుర్కొంది. రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Vasishta Reddy
వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌-భూపాలపట్నం రహదారి 163 హైవేపై ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద శుక్రవారం తుఫాన్‌ వాహనం ఆటోను ఢీకొట్టిన ఘటనలో

సుల్తాన్ హక్కులు ఆ వరంగల్ డిస్ట్రిబ్యూటర్ సొంతం…

Vasishta Reddy
కార్తికి తమిళం తో పాటుగా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో కార్తి ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత దొంగగా వచ్చాడు. ఇక

అయోధ్య చందాలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. అయితే, విరాళాల సేకరణపై నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. శ్రీరామున్ని..

మినీ మేడారం జాతర తేదీలు ప్రకటించిన పూజారులు…….

Vasishta Reddy
ములుగు జిల్లాలోని మినీ మేడారం జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు పూజారులు.

నాలుక చీరేస్తాం…బండి సంజయ్‌కి వార్నింగ్‌…

Vasishta Reddy
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. నీది నోరా…? మోరా…?

అంబానీ, అదానీలకు వ్యవసాయాన్ని దారాదత్తం చేసేందుకే కొత్త చట్టాలు…

Vasishta Reddy
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నీ నిరసిస్తూ ఈనెల 29న రూరల్ కలెక్టరేట్ ముందు రైతులతో కలిసి ధర్నా చేయాలని వరంగల్ రూరల్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల

వరంగల్‌ ప్రజలకు గుడ్ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌…

Vasishta Reddy
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. గ్రేటర్

5 వేల మంది రైతులతో కేసీఆర్ సమావేశం

Vasishta Reddy
ఈ నెల 31న జనగామ జిల్లాలో రైతు వేదికను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు కొండగండ్లలో వేదిక నిర్మాణ పనులు పూర్తి చేశారు.

గొర్రెకుంట హత్యల కేసు : నిందితునికి ఉరి శిక్ష ఖరారు

Vasishta Reddy
సంచలనం సృష్టించిన వరంగల్ గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. ఈ కేసు లో ఉరిశిక్ష