telugu navyamedia

Telugu News Updates

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నాలుగు ప్యానెల్స్ ధ్వంసం

vimala p
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయి.  ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. 4వ

హోం క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం!

vimala p
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా బారినపడిన కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను సీఎం ఈ నెల

జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి!

vimala p
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ రోజు సాయంత్రం ఆయన కడప జైలు

ఆంధ్రప్రదేశ్ కు అవార్డులు రావడం ఆనందదాయకం: వెంకయ్య

vimala p
భారత ప్రభుత్వం గురువారం ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్‌ అవార్డుల్లో ఏపీకి రికార్డు స్థాయిలో పురస్కారాలు దక్కాయి. 10 లక్షలకు పైగా జనాభా కలిగి పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ

సినీ హీరో రామ్ ట్వీట్లపై స్పందించిన విజయవాడ సీపీ

vimala p
విజయవాడలోని స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై సినీ హీరో రామ్ పోతినేని వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. జగన్ గారూ మీ వెనుక కుట్ర జరుగుతోంది అంటూ సంచలన

రాయలసీమ దుర్భిక్ష ప్రాంతం: సోమిరెడ్డి

vimala p
రాయలసీమ దుర్భిక్ష ప్రాంతమని టీడీపీ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సాగునీరు, తాగునీరు విషయంలో సీమ ప్రాంతం ఎంతో వెనుకబడిందని పేర్కొన్నారు. రాయలసీమలో మొదటి

ఇండియాలో హార్లే డేవిడ్సన్ షోరూం క్లోజ్!

vimala p
అమెరికా మోటార్ బైక్ దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్సన్ భారత్ లో తమ షోరూంలను మూసివేయనున్నట్టు తెలుస్తోంది. హైఎండ్ బైక్ గా పేరుగాంచిన ఈ మోటార్ సైకిల్

ఫోన్ ట్యాపింగ్ లో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది: అనిత

vimala p
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ట్యాపింగ్ అంశాన్ని అత్యాచారంతో పోల్చిన హోంమంత్రి సుచరిత

గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటు: బండి సంజయ్‌

vimala p
గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోలేని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.

ఏపీలో కరోనా మరణమృదంగం.. మరో 95 మంది మృత్యువాత!

vimala p
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 95 మంది కోవిడ్ భారినపడి

అమరావతి పర్యటన కోసం.. అనుమతి కోరిన వైసీపీ ఎంపీ

vimala p
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అనుమతిని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు

మాన్సాస్ ట్రస్టు పరిస్థితి దిగజారడం బాధాకరం: చంద్రబాబు

vimala p
విజయనగరం మాన్సాస్ ట్రస్టు పరిస్థితి దిగజారడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ట్రస్టు ఉద్యోగులు ఐదు నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలచివేసిందని