శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయి. ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. 4వ
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా బారినపడిన కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను సీఎం ఈ నెల
భారత ప్రభుత్వం గురువారం ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీకి రికార్డు స్థాయిలో పురస్కారాలు దక్కాయి. 10 లక్షలకు పైగా జనాభా కలిగి పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ
రాయలసీమ దుర్భిక్ష ప్రాంతమని టీడీపీ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సాగునీరు, తాగునీరు విషయంలో సీమ ప్రాంతం ఎంతో వెనుకబడిందని పేర్కొన్నారు. రాయలసీమలో మొదటి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ట్యాపింగ్ అంశాన్ని అత్యాచారంతో పోల్చిన హోంమంత్రి సుచరిత
గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోలేని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అనుమతిని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు
విజయనగరం మాన్సాస్ ట్రస్టు పరిస్థితి దిగజారడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ట్రస్టు ఉద్యోగులు ఐదు నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలచివేసిందని