telugu navyamedia

Telugu News Updates

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం!

vimala p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు

సంక్షోభంలో కమల్‌నాథ్ సర్కారు!

vimala p
మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్  ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా 17 మంది ఎమ్మెల్యేలతో అదృశ్యమయ్యారు. ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులు ఉండడం గమనార్హం.

దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి

vimala p
దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య మృతి చెందాడు. గతంలో బైక్ పై వెళుతున్న కూర్మయ్యను ఓ ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. గాయాలపాలైన అతడిని మెరుగైన చికిత్స

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

vimala p
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పి ద్విచక్రవాహనం బోల్తాపడటంతో ఇద్దరు

పవన్ ఏనాడూ మోదీ, చంద్రబాబులను ప్రశ్నించలేదు: మంత్రి పేర్ని నాని

vimala p
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల

ఎస్ బ్యాంకుతో చంద్రబాబు చేతులు కలిపారు: మంత్రి పేర్ని నాని

vimala p
ఎస్ బ్యాంక్ కుంభకోణం వ్యవహారంపై  ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ

రాజ్యసభలో 50 శాతం బీసీలకు అవకాశం: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

vimala p
ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ తమ అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఏపీ నుంచి మోపిదేవి

వైసీపీలో డొక్కా చేరడంపై అంబటి హర్షం

vimala p
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ

బెంగళూరులో హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య

vimala p
బెంగళూరులో హైదరాబాద్ కు చెందిన జి.రంజిత్ కుమార్ రెడ్డి అనే టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 26 ఏళ్ల రంజిత్ కుమార్ రెడ్డి ఐఐటీ పట్టా అందుకున్నాక బెంగళూరులోని

పిటిషన్లతో ఉరి అమలు ఆలస్యం చేస్తున్న నిర్భయ దోషులు

vimala p
నిర్భయ దోషులకు ఈ నెల 20న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు తాజా వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నిర్భయ దోషులు ఉరి నుంచి

తెలంగాణలో కరోనా వైరస్‌ లేదు: మంత్రి ఈటెల

vimala p
తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారానే వ్యాధి వచ్చే అవకాశం ఉందని అన్నారు.

బీసీల రిజర్వేషన్లను కోత పెట్టడం దారుణం: చంద్రబాబు

vimala p
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కొన్ని జిల్లాల్లో బీసీల రిజర్వేషన్లను సగానికి సగం కోత