తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు
మధ్యప్రదేశ్లోని కమల్నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా 17 మంది ఎమ్మెల్యేలతో అదృశ్యమయ్యారు. ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులు ఉండడం గమనార్హం.
దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య మృతి చెందాడు. గతంలో బైక్ పై వెళుతున్న కూర్మయ్యను ఓ ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. గాయాలపాలైన అతడిని మెరుగైన చికిత్స
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పి ద్విచక్రవాహనం బోల్తాపడటంతో ఇద్దరు
ఎస్ బ్యాంక్ కుంభకోణం వ్యవహారంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ
బెంగళూరులో హైదరాబాద్ కు చెందిన జి.రంజిత్ కుమార్ రెడ్డి అనే టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 26 ఏళ్ల రంజిత్ కుమార్ రెడ్డి ఐఐటీ పట్టా అందుకున్నాక బెంగళూరులోని
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కొన్ని జిల్లాల్లో బీసీల రిజర్వేషన్లను సగానికి సగం కోత