ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాయలసీమ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం హింసాత్మకం
కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువాను ఆయన కప్పుకున్నారు. బీజేపీలోకి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ హత్య
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనితను పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పార్టీ అభ్యర్థుల
లో లెవల్ వంతెనల స్థానంలో పెద్ద బ్రిడ్జీలను నిర్మిస్తున్నట్టు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్ట శాసనసభలో రహదారులు వంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకుసమాధానమిస్తూ..
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా శ్వేతను ఆ పార్టీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని