telugu navyamedia

Telugu News Updates

రాజ్యసభ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన జగన్

vimala p
రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నూన్న్చి పోటీ చేయనున్న వైసీపీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్,

ఓటమి భయంతోనే వైసీపీ నేతల దాడులు: సుజనా చౌదరి

vimala p
ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాయలసీమ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం హింసాత్మకం

నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన సింధియా

vimala p
కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువాను ఆయన కప్పుకున్నారు. బీజేపీలోకి

రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్

vimala p
మాచర్లలో టీడీపీ నాయకుల వాహనంపై జరిగి దాడిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమ, హైకోర్టు న్యాయవాది కిశోర్ లపై జరిగిన దాడి

వైఎస్​ వివేకా హత్య కేసు సీబీఐకి: ఏపీ హైకోర్టు

vimala p
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ హత్య

కుప్పకూలిన పాకిస్థాన్ యుద్ధ విమానం

vimala p
పాకిస్థాన్ కు చెందిన ఓ యుద్ధ విమానం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రం ప్రాణాలు కోల్పోయారు.

నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ నేత అనితను అడ్డుకున్న పోలీసులు

vimala p
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనితను పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పార్టీ అభ్యర్థుల

నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు దిట్ట: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు. నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు దిట్ట

లో లెవల్‌ వంతెనల స్థానంలో పెద్ద బ్రిడ్జీల నిర్మాణం: మంత్రి వేముల

vimala p
లో లెవల్‌ వంతెనల స్థానంలో పెద్ద బ్రిడ్జీలను నిర్మిస్తున్నట్టు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్ట శాసనసభలో రహదారులు వంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకుసమాధానమిస్తూ..

గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్దం!

vimala p
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్దమైంది. ఇండియన్ బ్యాంకు నుంచి రూ. 141.68 కోట్ల రుణం తీసుకున్న గంటాకు

విజయవాడ మేయర్ టీడీపీ అభ్యర్థిగా కేశినేని శ్వేత

vimala p
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా శ్వేతను ఆ పార్టీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

vimala p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని