మహిళల సాధికారిత కోసం వైఎస్సార్ చేయూత పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్ పద్ధతిలో ఆయన
మేనిఫెస్టోను పరమపవిత్రంగా భావిస్తూ ఏడాది పాలన సాగించామని సీఎం జగన్ అన్నారు. మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగించి, ఆరు కోట్ల ఆంధ్రులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నానని ఉద్ఘాటించారు. ఏడాది