కరోనా కారణంగా గణేశ్ చతుర్థి వేడుకలపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గణేశ్ విగ్రహ
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ఘటనపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) విచారణ కమిటీ పరిశీలనలో కీలక అంశాలను గుర్తించారు. ఎల్జీ పాలిమర్స్ ఎన్నో కారణాలను
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో 10,567 మంది నమూనాలను పరీక్షించగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి
తెలంగాణ సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ
ఏపీ సీఎం జగన్ ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీకే పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలని
భానుడి ఉగ్రరూపంతో మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈశాన్య రుతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణశాఖ డైరక్టర్ జనరల్
ఏపీ సీఎం జగన్ విధానాలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఈ రోజు ఉదయం ఓ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ…కంటికి కన్పించని శత్రువుపై
భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో భారీగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలో చేరింది. ఈ రోజు కేంద్ర వైద్య,