telugu navyamedia

Telugu News Updates

గణేశ్ విగ్రహ తయారీదార్ల పరిస్థితి అగమ్యగోచరం: రాజాసింగ్

vimala p
కరోనా కారణంగా గణేశ్ చతుర్థి వేడుకలపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గణేశ్ విగ్రహ

విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు ఎన్నో కారణాలు: ఎన్జీటీ కమిటీ

vimala p
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ఘటనపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) విచారణ కమిటీ పరిశీలనలో కీలక అంశాలను గుర్తించారు. ఎల్జీ పాలిమర్స్ ఎన్నో కారణాలను

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 76 కేసులు నమోదు

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో 10,567 మంది నమూనాలను పరీక్షించగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి

వర్సిటీలను కాపాడాలని గవర్నర్ కు కాంగ్రెస్ వినతి

vimala p
తెలంగాణ సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ

చంద్రబాబుఅమ్మితే తప్పులేదు కానీ, తాము అమ్మితే తప్పా?

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. గతంలో ఆస్తులు అమ్మి రాష్ట్రాన్ని చంద్రబాబు దివాలా తీయించారని ఆరోపించారు. చంద్రబాబు భూములు

ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సీఎం జగన్ సమీక్ష

vimala p
ఏపీ సీఎం జగన్ ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీకే పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలని

కేరళకు నైరుతి రుతుపవనాలు!

vimala p
భానుడి ఉగ్రరూపంతో మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈశాన్య రుతుపవనాలు ఇవాళ కేర‌ళ తీరాన్ని తాకిన‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్

ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే కేసులు: కన్నా

vimala p
ఏపీ సీఎం జగన్ విధానాలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువు పెంపు

vimala p
లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాతీయస్థాయిలో వివిధ ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పొడిగించింది. యూజీసీ నెట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌, ఐసీఏఆర్‌, జేఎన్‌యూఈఈ, ఇగ్నో ఓపెన్‌

కంటికి కనపడని శత్రువుపై పోరాటం: ప్రధాని మోదీ

vimala p
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఈ రోజు ఉదయం ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ…కంటికి కన్పించని శత్రువుపై

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆసియాలో భారత్ అగ్రస్థానం

vimala p
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో భారీగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలో చేరింది. ఈ రోజు కేంద్ర వైద్య,

పెరిగిన ఎల్‌పీజీ సిలెండరు ధర!

vimala p
దేశంలో కొన్ని నెలల పాటు వరుసగా తగ్గుతూ వచ్చిన ఎల్‌పీజీ సిలెండరు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై ఈ రోజు మెట్రో నగరాల్లో రూ.37