తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని హైకోర్టును
వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్లో గణేషుడి విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పునః
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో ఒకవేళ కరోనా మూడోదశను ఎదుర్కోవలసి వస్తే ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేశారో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా పాఠశాలలు సుదీర్ఘమైన మూసివేత అనంతరం సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభించుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం
వినాయకచవితి, దసరా ఉత్సవాల సందర్భంగా హుస్సేన్సాగర్లో విగ్రహాల నిమజ్జనంపై తమకు వివరాలు సమర్పించాలని మరోసారి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా మహమ్మారి మూడో
ఈ రోజు అగ్రిగోల్డ్ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.