మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మోత్కుపల్లికి కండువా కప్పిన
ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్… దిల్లీ పర్యటనకు బయల్దేరారు. శాసనసభ సమావేశం, బీఏసీ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. దాదాపు 50 నిమిషాల