దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్వల్ప ఆధిక్యంతో గెలిచిన విషయం తెలిసిందే.. ఈ ఉపఎన్నికలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు మొదటి సారిగా అసెంబ్లీలో
గ్రేటర్ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్రావు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో రఘనందన్ రావు
ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వచ్చిన విషయం తెలిసిందే.. ఈ ఉపఎన్నికలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు.
దుబ్బాక ఉప ఎన్నికల విజయంపై బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు మీడియాతో మాట్లాడారు. ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితమని రఘనందన్రావు అన్నారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దుబ్బాకలో
ఉదయమే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. అయితే…కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లోకి వెళుతున్నాడంటూ పోలింగ్ మొదలైనప్పటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అడిషినల్
దుబ్బాక రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. తాజాగా..దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్