ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వచ్చిన విషయం తెలిసిందే.. ఈ ఉపఎన్నికలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు.
కల్వకుంట్ల కవిత ఇవాళ ఎమ్మెల్సీ పదవీకి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాగిగ్గా మధ్యాహ్నం 12.45 నిమిషాలకి ముహూర్తం ఫిక్స్ చేశారు. తెలంగాణ శాసన మండలి లో ఎమ్మెల్సీగా ప్రమాణ