మంత్రి కేటీఆర్తో సంభాషించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ వ్యాఖ్యాత సుమ అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటీఆర్, ఆయన బృందం కృషి
జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయింది. ఇప్పటికే అధికార, విపక్షాలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇవాళ్టి
జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో కాకరేపుతున్నాయి… రేపటితో గ్రేటర్లో నామినేషన్లు ముగియనున్నాయి.. ఓవైపు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే
గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు
ఇంటి నిర్మాణ అనుమతులు సులభతరంగా.. పారదర్శకంగా, ఆన్లైన్ విధానంలో మంజూరు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీ-పాస్ విధానాన్నిపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నగరంలో పార్కులపై జిహెచ్ఎంసి ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా వివిధ రకాల పార్కులను అభివృద్ది చేస్తున్నది. దోమలగూడలోని
తెలంగాణాలో పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం సనత్నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్, మంత్రి
తెలంగాణను భారతదేశంలోనే అగ్రశ్రేణి రాష్ర్టంగా నిలపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారు అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సనత్ నగర్
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచామని