పారిశుద్ధ్యానికి పెద్దపీట: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్..
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచామని