మాజీ మంత్రి డీకే అరుణ సీఎం కేసీఆర్, కేటీఆర్లపై విరుచుకుపడ్డారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని… ప్రచారం చేయడం తప్ప కార్మికులకు చేసింది శూన్యమని
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడింది మేమేనని..బీజేపీ 12 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టిందని మండిపడ్డారు బాల్క సుమన్.
అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది తెరాస. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అన్నది తెరాస… లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తే .. పిఆర్సీ కమిషన్ ఇచ్చిన
మంత్రి కేటీఆర్పై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. టీఆరెస్ పార్టీకి సిగ్గు, శరం లేదని… కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుందంటూ మండిపడ్డారు.
బీజేపీ పార్టీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఐటిఐఆర్ రద్దు చేసి నోట్లో మట్టికొట్టింది బిజెపి ప్రభుత్వమని..GDP పెంచుతామని…గ్యాస్,డీజిల్,పెట్రోల్ ధరలు పెంచారని నిప్పులు చెరిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపైన సభ్యత్వ నమోదు ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… పార్టీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసారు టీఆర్ఎస్
గ్రామ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావడం సంతోషంగా ఉందని… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ
సీఎం కేసీఆర్ మరో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర