ఏపీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశమై పరిషత్ ఎన్నికల
భీమవరం రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భీమవరం ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిన్న ఎమ్మెల్యే గ్రంథిపై పవన్
భీమవరం ఎమ్మెల్యేపై పవన్ కళ్యాన్ సీరియస్ అయ్యారు. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ అని… కో-ఆపరేటివ్ బ్యాంకులను దోచుకున్న వ్యక్తి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి అంటూ
ఏపీలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో జనసేన తన ఉనికి చాటుకుంది. పంచాయితీలు చాలా తక్కువగానే వచ్చినప్పటికీ ఓట్ల శాతాన్ని లెక్కగడుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ ఉన్నప్పటికీ
తిరుపతి ఉప ఎన్నిక, జనసేనతో పొత్తు విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక విషయాలు బయటపెట్టారు. రాష్ట్రంలో జనసేనతో కలిసి అనుసరించే రాజకీయ వ్యూహాలపై
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై జనసేన పార్టీ ఫైర్ అయింది. ఎంపీ అరవింద్ జనసేనతో జీహెచ్ఎంసీ, భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదని చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ
దుబ్బాక సమరం ముగిసిందో… లేదో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల
ఈ నెల 29వ తేదీ నుంచి మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లో జనసేన పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ కమిటీలు,
కొత్త పార్టీగా జనసేనలోకి వలసలు భారీగానే సాగుతున్నాయి. ప్రధానపార్టీ ల నుండి ఈ వలసలు సాగుతుండటం విశేషం. ఇప్పటికే పవన్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు