భీమవరం రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భీమవరం ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిన్న ఎమ్మెల్యే గ్రంథిపై పవన్
భీమవరం ఎమ్మెల్యేపై పవన్ కళ్యాన్ సీరియస్ అయ్యారు. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ అని… కో-ఆపరేటివ్ బ్యాంకులను దోచుకున్న వ్యక్తి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి అంటూ