ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్
ముంబై వేదికగా ఐపీఎల్2021 లో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ తీసుకోవడంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ కు
నిన్న జరిగిన మ్యాచ్ లో 16 ఓవర్ల వరకు మ్యాచ్ను తమ చేతుల్లో ఉంచుకున్న ఆరెంజ్ ఆర్మీ.. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్(3/7) కొట్టిన దెబ్బకు నిలువెల్లా వణికిపోయింది.
ఐపీఎల్ 2021 మూడో మ్యాచ్లో ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కత నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. కోల్కత నైట్ రైడర్స్తో పోల్చుకుంటే గత ఏడాది ఎమిరేట్స్ వేదికగా సాగిన
ఐపీఎల్ 14 వ సీజన్ మొదటి మ్యాచ్లోనే కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు దుమ్ములేపింది. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు చుక్కలు చూపించింది
తాజాగా ఎంఐటీ క్రీడా విశ్లేషణ సదస్సులో రాహుల్ ద్రవిడ్ సహా టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్.. ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ