మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్, పెట్రోలు
ఐటి పరిశ్రమలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఐటిఐఆర్ తో సమానమైన ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు
తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలోని గాలి గోపురం వద్ద భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
రాచకొండలో కిలాడీ లేడీ అరెస్ట్ అయింది. నెల్లూరు జిల్లాకు చెందిన అర్చన అనే ఎంబీఏ యువతిని అరెస్ట్ చేసారు రాచకొండ పోలీసులు. మాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి
ఇటీవలే చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో హైదరాబాద్కు చెందిన క్రికెటర్లకు స్థానం దక్కలేదు. అయితే.. దీనిపై టీఆర్ఎస్
బులియన్ మార్కెట్లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగింది.
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల..
మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్, పెట్రోలు