telugu navyamedia

Hyderabad

ఎయిర్‌పోర్ట్‌ నుండి బయలుదేరిన చంద్రబాబు…

Vasishta Reddy
ఈరోజు మధ్యాహ్నం నుండి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి గురించే చర్చ. అయితే ఎట్టకేలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయన ధర్నా ముగించారు. ఈ ఉదయం ఆయన

వాహనదారులకు మళ్లీ షాకిచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Vasishta Reddy
మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు

కేంద్రానికి కేటీఆర్ మరో లేఖ

Vasishta Reddy
ఐటి పరిశ్రమలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఐటిఐఆర్ తో సమానమైన ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు

గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధరలు

Vasishta Reddy
కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. గత

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు…

Vasishta Reddy
కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. గత

హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం…ముగ్గురు మృతి

Vasishta Reddy
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని జాతీయ రహదారి బైపాస్ అన్నారం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున

తిరుమలలో విషాదం : అలిపిరి నడకమార్గంలో గుండెపోటుతో భక్తుడు మృతి !

Vasishta Reddy
తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలోని గాలి గోపురం వద్ద భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

రాచకొండలో కిలాడీ లేడీ అరెస్ట్

Vasishta Reddy
రాచకొండలో కిలాడీ లేడీ అరెస్ట్ అయింది. నెల్లూరు జిల్లాకు చెందిన అర్చన అనే ఎంబీఏ యువతిని అరెస్ట్ చేసారు రాచకొండ పోలీసులు. మాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి

ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆపేస్తాం…టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హెచ్చరిక !

Vasishta Reddy
ఇటీవలే చెన్నై వేదికగా ఐపీఎల్‌ 2021 మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్లకు స్థానం దక్కలేదు. అయితే.. దీనిపై టీఆర్‌ఎస్‌

బ్యాడ్ న్యూస్: పెరిగిన బంగారం ధరలు

Vasishta Reddy
బులియన్‌ మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగింది.

జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన షర్మిల

Vasishta Reddy
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల..

వరుసగా 12వ రోజు.. ఇంధన ధరలు పైకే!

Vasishta Reddy
మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు