తెలంగాణ జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి అవి బస్సు మొత్తానికి వ్యాపించడంతో పూర్తిగా
తెలుగు అకాడమీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ రంగంలోకి దిగింది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది.
హైదరాబాద్లోని మాదాపూర్లో ఆదివారం ప్రమాదం చోటు చేసుకున్నది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి జెన్నిఫర్కు
గులాబ్ తుపాను ప్రభావ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవైటు కార్యాలయాలకు మంగళవారం సెలవుదినంగా సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు
హైదరాబాద్ వాసులకు మరో అత్యాధునిక రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మెట్రోరైలు సదుపాయంతో నగరంలో ప్రయాణం ఎంతో సులభంగా మారింది. ఐటీ రంగంలోని వారు సహా
ఆరంభంలోనే వికెట్.. ఆ తర్వాత దూకుడు.. చివర్లో తడబాటు.. ఇదీ సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ తీరు. కెప్టెన్ సంజూ శాంసన్ (82)
హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లో దారుణం జరిగింది. ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే అతి కిరాతకంగా దారుణ హత్యకు గురైంది. శనివారం