ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. కోవిడ్ కేసులకు హాట్ స్పాట్గా మారిపోయింది.. దీంతో.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. వారాంతపు కర్ఫ్యూ
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే ఈరోజు కోర్టులో కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది ప్రభుత్వం. మద్యం
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా
తమిళనాడు ప్రభుత్వం అక్కడి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకునేందుకు రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా అందించాలని ఆ
దిలిజిత్ దోసాంజ్ ఈ పేరు దాదాపు అందరికి సుపరిచితమే. దిలిజిత్ బాలీవుడ్లో తన పాటలతో ప్రేక్షుకలను మైమరిపించారు. అంతేకాకుండా 2010లో మెల్ కరాదే రబ్బా అనే సినిమాతో