స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పారిశుద్ధ్య నిర్వహణలో ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలు చేపడుతున్నది. ఇంటింటి చెత్త సేకరణ కోసం 650 స్వచ్ఛ ఆటోలను
తెలంగాణలో కరోనా విలయం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ
హైదరాబాద్ ప్రజలపై కరోనా ప్రభావం ఎలా ఉందనే దానిపై సంచలన విషయాలు బయటపెట్టింది సీసీఎంబీ సర్వే. హైదరాబాద్లో నివసిస్తున్న వారిలో… 54శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశమైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, మంత్రులు ఇంకా అబద్ధాలు చెబుతూనే
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను
నేడు హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు అధికారులు. అందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం సభ్యులను మాత్రమే కౌన్సిల్ హాల్లోకి అనుమతించనున్నారు. సభ్యులు
మేయర్ పీఠమే లక్ష్యంగా బీజేపీ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్ ల సమావేశం కాసేపటి క్రితమే
ఎక్స్అఫిషియో ఓటింగ్ పిటీషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో ఎక్స్అఫిషియో ఓట్లను అనుమతించొద్దని కోర్టుకు తెలిపారు పిటీషనర్ తరఫు న్యాయవాది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని గవర్నర్
టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల రాజ్యాంగం కాదు.. ఇది అంబేద్కర్ రాజ్యాంగమని… ఎన్నికల కమిషన్