telugu navyamedia

farmers protest

కొత్త బిల్లుల కారణంగా రైతుల సంపాదన పెరుగుతుంది…

Vasishta Reddy
ప్రస్తుతం ఢిల్లీలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన మరింత ఉద్రిక్త పిరిస్థితి చేరుకుంది. ఇటీవల రైతులు, కేంద్రం మంధ్య మరో విడత చర్చలు జరిగాయి.

27వ రోజుకు చేరిన రైతుల చేపట్టిన ఆందోళన…

Vasishta Reddy
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేపట్టిన ఆందోళన 27వ రోజుకు చేరింది. చలిని సైతం లెక్క చేయకుండా

రైతుల నిరసన పై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్‌…

Vasishta Reddy
ఢిల్లీలో రైతుల ఆందోళన కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొనసాగుతూనే ఉంది. మరోవైపు వారిని చర్చలకు ఆహ్వానిస్తూనే.. రైతుల ఉద్యమంపై ఆరోపణలు చేస్తూ వస్తోంది

రైతుల నిరసనలు ఫలించనున్నాయా…?

Vasishta Reddy
కేంద్రం కొత్తగా తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 21 రోజులుగా ఢిల్లీలో నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలను విరమించాలని ప్రభుత్వం రైతులను పదేపదే కోరుతున్నా రైతులు వినడం

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది : కేంద్ర మంత్రి

Vasishta Reddy
ఢిల్లీలో రైతుల ఆందోళనలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయి.  రైతులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.  అయితే, రైతు చట్టాల వలన రైతులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెప్తున్నది.  రైతులు

రైతుల ఆందోళనతో చిక్కులో పడుతున్న కేంద్రం…

Vasishta Reddy
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన రోజు రోజుకి తిరువరం అవుతుంది. దాంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో

ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్‌ వద్ద రైతుల నిరాహార దీక్షకు…

Vasishta Reddy
ఢిల్లీలోని అన్నదాత ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. మరోవైపు రైతుల్ని బుజ్జగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించి, ఆందోళనలను ఆపాలని చూస్తోంది.

డిసెంబర్ 19 నుంచి ఆమరణ దీక్ష చేస్తామంటున్న రైతు సంఘాలు…

Vasishta Reddy
ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.  గత 17 రోజులుగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి.  రైతు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, రద్దు మినహా సవరణలు చేసినా

ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసన.. ఈరోజు..?

Vasishta Reddy
దేశరాజధాని శివారులో కొత్త వ్యవసాయ చట్టాలకు రద్దు చేయాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి… రైతుల ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి.. ఇక, రైతుల ఆందోళనలకు రోజురోజుకు

ఢిల్లీలో రైతుల ఆందోళనల పై మంత్రి హరీష్ రావు…

Vasishta Reddy
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు రాత పూర్వకంగా హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని చెబుతుంటే కేంద్రం దగ్గర సమాధానమే లేదని మండిపడ్డారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు…

పోరాటం చేస్తున్న రైతులకు ఢిల్లీ ప్రజలు సాయం చేయాలి ; కేజ్రీవాల్

Vasishta Reddy
రైతుల ఆందోళనల్లో వేల సంఖ్యలో రైతులు పాల్గొంటున్నారు.. వందలాది ట్రాక్టర్లతో రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకున్న అన్నదాతలు.. ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఆందోళనల్లో పాల్గొంటున్న రైతాంగానికి తోచిన

ఢిల్లీ : రైతుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు…

Vasishta Reddy
దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు పోరాటం చేస్తున్నారు.. దీంతో, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బీజేపీ అగ్రనేతలు