telugu navyamedia

died

11 మంది ప్రాణాలు తీసిన ఆక్సిజన్…

Vasishta Reddy
ఆస్పత్రిలో ఆక్సీజన్ ట్యాంకర్ లీక్ కావడంతో రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలో ఉన్న 11 మంది రోగులు మరణించారు. ఈ అంశం జాతీయ స్థాయిలో ఇప్పుడు

ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం : మరో ఉద్యోగిని మృతి

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో

ఏపీ సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి

Vasishta Reddy
ఏపీలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో

అమరజవాన్ల కుటుంబాలకు సీఎం జగన్ ఆర్థిక సహాయం

Vasishta Reddy
ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో మరణించిన ఏపీ రాష్ట్రానికి చెందిన అమరజవాన్ల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం వైయస్‌.జగన్‌. ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతిపట్ల తీవ్ర

కరోనా కారణంగా మరణించిన టీడీపీ సీనియర్ నేత…

Vasishta Reddy
మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. గత నేలగ మళ్ళీ ఇప్పుడు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో మాత్రమే కాకుండా తెలుగురాష్ట్రాల్లోనూ కేసులు భారీగా

ఆ ఏఎస్సై మృతి…

Vasishta Reddy
నిజాంపేట్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్సై మహిపాల్ రెడ్డి నిన్న అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. కొండాపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స

ఏపీలో పోలీస్‌శాఖలో తీవ్ర విషాదం : షటిల్ ఆడుతూ సీఐ ఆకస్మిక మృతి

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సీఐ షటిల్‌ ఆడుతూ హఠాత్తుగా మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన

విషాదం..దాగుడుమూతలాటలో ఐదుగురు చిన్నారులు మృతి

Vasishta Reddy
రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. దాగుడు మూతలాట కారణంగా ఏకంగా ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ధాన్యం నిల్వచేసే కంటైనర్‌ళోకి దూకడంతో ఈ

ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్…

Vasishta Reddy
ముత్తూట్‌ ఫైనాన్స్‌ కష్టమర్లకు ఊహించని షాక్‌ తగిలింది. ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంజీ జార్జ్‌ మృతి చెందారు. ముత్తూట్‌ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..

Vasishta Reddy
సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కోల్పోయిన సిని పరిశ్రమ.. మరో కీలక నటున్ని కోల్పోయింది. తాజాగా బాలీవుడ్‌ కపూర్స్‌ కుటుంబంలో

కరోనా కారణంగా రాజ‌స్థాన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి…

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా వారు వీరు అనే తేడాలేకుండా అందరిని తన చెంత చేర్చుకుంటుంది. ఇప్పటికే చాలా మంది రాజకీయనాయకులకు, సినిమా స్టార్స్ కు సోకినా

కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మృతి…

Vasishta Reddy
చైనా నుండి కరోనా వచ్చి ఏడాది దాటిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ కరోనా మహమ్మారి ఎవర్ని వదలడం లేదు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ తీవ్రత మాత్రం తగ్గలేదు.  సామాన్యుల