ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ ఈ మధ్య కాలంలో మోసాలు బాగా జరుగుతున్నాయి. వీటిని నమ్మి కొందరు ఘోరంగా మోసపోతున్నారు. నిజం తెలిసాక నివ్వరపోతున్నారు. మాములు ఎమ్మెల్యే, చిన్న
అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో హైదరాబాద్కు 37 ఏళ్ల మొహమ్మద్ ఆరిఫ్ మోయినిద్దిన్ హత్యకు గురయ్యాడు. ఇంటి వద్దే అతన్ని కత్తితో
గాజువాక ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సీరియస్గా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని
వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు పొలంలోకి దూసుకుపోవడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే..డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రమాదమేమి జరగలేదు. వివరాల్లోకి
సికింద్రాబాద్ దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ లోని రాణిగంజ్ లో ఎస్ పి ఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఎల్ఆర్ గన్ తో కాల్చుకోని అత్మహత్య కు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
హైదరాబాద్ లో మరో భారీ పేలుడు సంభవించింది. సికింద్రాబాద్ లోని ఓ కెమికల్స్ డబ్బా పేలింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పేలుడు సంభవించింది. రైల్వేస్టేషన్
మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. దీక్షిత్ కిడ్నాప్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బాబు సేఫ్ గా ఉన్నాడని..పోలీసులు అదుపులో కిడ్నాపర్ ఉన్నాడని సమాచారం