జమ్మూ కశ్మీరులో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు కరుగుడట్టిన ఉగ్రవాది అయిన ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును ఈరోజు మట్టుబెట్టాయి. ఇండియన్ ఆర్మీ…పుల్వామాలోని నాగ్బెరన్-తార్సర్ అటవీ ప్రాంతంలో భద్రతా
చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు.. ఎన్కౌంటర్ జరిగింది.
కశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోపియాన్ ప్రాంతంలోని బడిగాంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులకు