telugu navyamedia

covid-19

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 1500 లోపే !

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య

థర్డ్‌వేవ్‌ పై సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Vasishta Reddy
సిఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో మనకు తెలియదని..మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశమన్నారు. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం

కరోనా ఆంక్ష‌లు పొడిగించిన అస్సాం…

Vasishta Reddy
కరోనా కేసులు భారత్ లో భారీగా పెరగడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఆ తర్వాత ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ ఆ రాష్ట్రాలు

మారని బ్రతుకులు..తీరని రుణాలు

Vasishta Reddy
ప్రతి నిత్యం ఆకలిదప్పుల పోరాటంలో అలసిన బ్రతుకులు మావి గమ్యం తెలియని నడకలు మావి తరాలు మారినా తలరాతలు మారని జీవితాలు మావి..   జానెడంత పొట్ట

తెలంగాణ‌లో స్కూళ్ల వేస‌వి సెల‌వులు పొడిగింపు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. తెలంగాణ సర్కార్ ఎంత కటిన నిర్ణయాలు తీసుకున్న కరోనా మహమ్మారి

దేశ ప్రజలకు భారీ ఊరట : మళ్ళీ పడిపోయిన కరోనా కేసులు

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజా కేసులతో దేశంలో 2.95 కోట్లు దాటాయి

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 81 మరణాలు

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 17 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను

ఏపీలో కరోనా సునామీ : 17 లక్షలు దాటిన కేసులు

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఏపీలో 17 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

గుడ్ న్యూస్ : ఆయుష్షు 64 మెడిసిన్ విడుదల

Vasishta Reddy
కరోనా బాధితుల కోసం మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆయుష్షు 64 మెడిసిన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల

వణికిస్తున్న థర్డ్‌ వేవ్.. 8వేల మంది చిన్నారులకు కరోనా

Vasishta Reddy
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం…

Vasishta Reddy
కరోనా కారణంగా అనాథ‌లైన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 ల‌క్ష‌ల చొప్పున‌ ఫిక్స్‌డ్

ఈ ఏడాదే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముగుస్తుంది : ప్ర‌కాష్‌ జ‌వ‌దేక‌ర్

Vasishta Reddy
కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి ప్ర‌కాష్‌ జ‌వ‌దేక‌ర్ తాజాగా మాట్లాడుతూ… దేశ ప్ర‌జలంద‌రికీ ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి వ్యాక్సిన్వ్వ వేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై.. ముఖ్యంగా