telugu navyamedia

covid-19

భారత్‌లో కొత్తగా 27,176 కరోనా కేసులు

navyamedia
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 27,176 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,16,755కి

కరోనా ఎఫెక్ట్‌.. పిల్లల్లో పెరిగిన ఊబకాయం

navyamedia
ప్రపంచంలో క‌రోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా పిల్ల‌లు ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచిన‌ప్ప‌టికి క‌రోనా భ‌యంతో పిల్ల‌ల‌ను ఇంటినుంచే చ‌దివించేందుకు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

navyamedia
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్టే తగ్గి.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా

భార‌త్‌కు ముంచుకొస్తున్న ముప్పు..!

navyamedia
మ‌రోసారి భార‌త్ కు క‌రోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుంది. కొద్ది రోజుల నుంచి భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా

ముక్కుద్వారా అందించే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి

navyamedia
కరోనా టీకా విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే కరోనా టీకా కొవాగ్జిన్‌ను తయారుచేసిన భారత్ బయోటెక్ తాజాగా ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌(నాజల్‌

రష్మిక పేరెంట్స్ అప్సెట్..!

navyamedia
‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ రష్మిక మందన్నా ప్రస్తుతం యూత్ గుండెల్లో గుడి క‌ట్టుకుంది. ఛ‌లో మూవీతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకు ప‌రిచ‌మైంది. ఆ త‌రువాత

కన్నీటి ద్వారా కరోనా వ్యాప్తి!

navyamedia
మ‌నిషి దగ్గిన‌పుడు, తుమ్మిన‌పుడు నోటి నుంచి తుంప‌ర్లు ద్వారా కరోనా సోకుతుంది అని మాత్రమే మనకు తెలుసు. క‌రోనా సోకిన వ్యక్తి శ‌రీరంలో క‌రోనా ఉంటే అది

ఈ నెల‌లోనే థర్డ్‌వేవ్‌..!

navyamedia
మ‌ళ్ళీ మ‌న దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభుస్తుంది. అది క్ర‌మంగా పెరుగుతూ ఆక్టోబ‌ర్ నాటికి మ‌రింత‌ కేసులు ఎక్కువ అవుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అంతా బాగుందనే భావనతో క‌రోనా

తెలంగాణలో కొత్తగా 1006 కరోనా కేసులు

Vasishta Reddy
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 1006 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 613202 కరోనా కేసులు

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి : కేంద్రం

Vasishta Reddy
భారత్ లో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. ఇక‌, చికిత్స‌పై నుంచి వ్యాక్సినేష‌న్‌పై ఫోక‌స్ పెడుతోంది ప్ర‌భుత్వం.. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది

కరోనాతో సింహం మృతి.. ఎక్కడంటే..?

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా మనుషులను వణికిస్తుంటే తమిళనాడులో మాత్రం జంతువులను కూడా భయపెడుతుంది. కరోనాతో మరో సింహం మృతి చెందింది. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్

తెలంగాణ కరోనా అప్డేట్.. 24 గంటల్లో 1492 కరోనా కేసులు, 13 మరణాలు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య